దేవరకొండ రూరల్ మండలంలోని మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ మాల్గడ్డ శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో హుండీ చోరీ ఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు..
శ్రీ అయ్యప్ప, సాయిబాబా దేవాలయాల్లో బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఆలయంలోకి చొరబడి రెండు హుండీలను చోరీ చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.