రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి హుండీ ఆదాయం సుమారు 95 లక్షలు సమకూరింది. హుండీలను మంగళవారం ఆలయ ఓపెన్స్లాబ్లో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.94,60,590 సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ త
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోని హుండీలు గురువారం లెక్కించగా 32 రోజులకు రూ.48.50 లక్షల ఆదాయం సమకూరినట్లు కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆలయ ఇన్స్పెక్టర్ రవికిషన్, �