‘ఏసీ కార్యాలయంలో కూర్చుని ఫైళ్లను క్లియర్ చేయడం అవసరమే. కానీ అదే మానవ సంబంధాలకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోండి’ అని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సివిల్ సర్వెంట్లకు హితవు పలికారు. ‘ఈ ప్రాంగణాన్న
మానవ సంబంధాలతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని రచయిత, విరసం నాయకుడు అల్లం రాజయ్య అన్నారు. అల్లం కిరణ్ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని లోటస్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప