ప్రపంచ ప్రసిద్ధ వైజ్ఞానిక పత్రిక ‘సైన్స్ డైలీ’లో ప్రచురితమైన ఒక సరికొత్త వైద్య పరిశోధన మానవ ఆరోగ్య భవిష్యత్తును మార్చేయబోతున్నది. వృద్ధాప్యం లేదా గాయాల వల్ల అరిగిపోయిన కీళ్లలోని మృదులాస్థి కణజాలాన్�
పర్యావరణానికి హానికరం కాదని చెబుతున్న ‘బయోడీగ్రేడబుల్' ప్లాస్టిక్.. మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నదట. ముఖ్యంగా పేగులకు హానికలిగించే ‘మైక్రోప్లాస్టిక్'ను విడుదల చేసి.. జీవక్రియను దెబ్బతీస్తున్నదట.
ప్రస్తుతం మనం ఐదో తరం (5జీ) మొబైల్ కమ్యునికేషన్ సేవల్ని పొందుతున్నాం. అయితే, 5జీ టెక్నాలజీ నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు పక్షులకు హానికరమని, మానవుల మెదళ్లపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని అనుమానాలు ఉం
Minister KTR | పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ (IIL) రాష్ట్రంలో రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. హై