మాట తప్పిన రేవంత్ సర్కార్పై పోరుబాటకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. వాగ్దానాలు నెరవేర్చాలని ఎన్నిసార్లు విన్నవించినా హామీ ఇచ్చుడు తప్ప అమలు చేయకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. 200లకు ప�
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి గురువారం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాకు వరప్రదాయినిగా నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పలుచోట్ల పంప్
ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా గృహజ్యోతి (200 యూనిట్ల విద్యుత్తు), రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ నెల 27వ తేదీన చేవెళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనున్న దృష్ట్యా భారీ బహిరంగ సభకు ఆ పార్టీ నాయకులు ఏర
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తోపాటు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థా
తెలంగాణ రాష్ర్టానికి ఆవల తొలిసారి నిర్వహించిన బీఆర్ఎస్ సభ సూపర్ హిట్ అయ్యింది. మహారాష్ట్ర లోని నాందేడ్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అక్కడి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్ట�