Karnataka High Court | కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయిస్తూ తీసుకున్న కేబినెట్ నిర్ణయంపై స్టే విధించింది.
కర్ణాటకలోని హుబ్బళి-ధార్వాడ్లో ఎంసీఏ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యోదంతంపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఆమె కుటుంబ సభ్యులకు ముస్లింలు కూడా సంఘీభావం తెలుపుతున్నారు.
బెంగళూరు : కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతున్నది. ఈ క్రమంలో హుబ్లీ – ధార్వాడ్లో పోలీసులు ఈ నెల 28 వరకు విద్యాసంస్థలకు 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144ను అమలులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు సీపీ లాభూరామ్ ఉ�