భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న వేళ ట్రంప్ సర్కార్ నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ముందస్తు బెదిరింపులు మొదలయ్యాయి. అమెరికాలో పండించిన మక్క పంటను భారత్ కొనుగోలు చేయడానికి నిరాకరిస్తే �
140 కోట్ల మంది జనాభా ఉన్నామని భారత దేశం గప్పాలు కొడుతుందని, కనీసం ఒక గంపెడు అమెరికా జొన్నలను కొనదని అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ఆరోపించారు.