విధులు ముగించుకొని ఆటోలో ఇంటికి వెళ్తున్న ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన హౌస్ కీపింగ్ సిబ్బంది రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు.
సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న ఓ దరఖాస్తుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంలో ఈ ఆందోళనకరమైన విషయం వెల్లడైంది. ప్రయాణికులు వాడుకునే లైనెన్ బెడ్షీట్లు, పిల్లో కవర్స్ను మాత్రం ఎప్పటికప్పుడు శుభ�