Hyderabad | బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నప్పుడు కొంత డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ బ్యాంకు ఉద్యోగులపై కక్షగట్టిన ఓ మహిళ ఏటీఎంను ధ్వంసం చేసింది. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
జీవనశైలి వ్యాధులు, ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్, పక్షవాతం.. ఇలా అనేకానేక సమస్యలు మహిళలను చుట్టుముడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? స్త్రీలు తరచూ చేయి
మెహిదీపట్నం : అనుమానాస్పద స్థితిలో గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..లంగర్హౌస్ హరిదాస్ పురాలో ని�
కాచిగూడ : బ్యాంక్కు వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గోల్నాకలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన వీర�
ఉదయం లేచిన దగ్గర్నుంచీ ఏ అర్ధరాత్రో పడుకునే వరకూ ఓ ఇల్లాలు ఎన్ని త్యాగాలు చేస్తుందో, ఎంత ప్రేమను పంచుతుందో, తనను తాను ఎంతగా కోల్పోతుందో లెక్కగట్టారా? మీ సమాధానం ‘లేదు’ అయితే.. 13 నిమిషాల నిడివిగల ‘రిమి’ షార�