ఆనందోత్సహాలతో జరిగే వేడుగల్లో విషాదం ఆలముకుంది. గృహ ప్రవేశ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటి డెకరేషన్ లైట్ల విద్యుత్తు తీగలు తాకి ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. సనత్ నగ�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంకల్పం సాక్షాత్కరిస్తున్నది. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన 484 డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి వేళయింది.