ఎన్నో ఏండ్లుగా సొంతింటి కల నెరవేరక పేద ప్రజలు అనేక కష్టాలు పడ్డారని, జీఓ 58 ద్వారా సీఎం కేసీఆర్ పేదల కలలను సాకా రం చేశారని, పేదలకు స్థలాలు క్రమబద్ధీకరణ చేయడం గొప్ప విషయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రె�
ప్రీ లాంచింగ్ పేరుతో తక్కువ ధరకే ఇండ్ల స్థలాలు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు అంటూ ప్రజల వద్ద డబ్బులు వసూళ్లు చేసి పరారైన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్క
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ భూనిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కోసం రైతుల నుంచి అధికారులు చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ మూడు రోజులుగా కొనసాగుతున్నది.