కరీంనగర్ నరగపాలక సంస్థ రెవెన్యూ అధికారులు ఇంటి నంబర్ల కేటాయింపులో సరికొత్త దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఆన్లైన్లో స్వీయ మదింపును తమకు అనుకూలంగా మార్చుకొని, ఇంటి నంబర్ల కోసం రూ.లక్షల్లోనే ముడు
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ స్థలాలతోపాటు, కిరాయితో ఉంటున్న ఇండ్లకు మున్సిపాలిటీ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించడం, అక్రమార్కులు ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించు
కొన్నేళ్లక్రితం చెన్నూర్ పట్టణంలోని సర్వే నంబర్ 840లోని ప్రభుత్వ భూమి(బిల్లాదాఖల్)ని ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టగా, సమీప గ్రామాల ప్రజలు కొనుగోలు చేశారు. అందులో షెడ్లు (ఇండ్లు) సైతం నిర్మించుకున్నార�