డెహ్రాడూన్: భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒక ఇల్లు కూలిపోయింది. దీంతో అందులోని ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించారు. ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు జిల్లా విపత్తు ని�
ఇల్లు కుప్పకూలి నలుగురు మృతి | ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. 36 గంటలుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.