రాష్ట్రవ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. ఎండవేడి, వడగాలులు ధాటికి తాళలేక జనం అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలకు జనం సతమతమవుతున్నారు.
ఈసారి మే నెలలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ర్టాల్లో వేడి గాలులు వీచే రోజులు సాధా�