హాస్టల్ ఫీజులు కట్టించుకొని 20 రోజులుగా హాస్టల్ మూసివేయడానికి నిరసిస్తూ బషీర్బాగ్ లోని నిజాం కళాశాల రహదారిపై కళాశాల విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు.
నీట్లో మంచి మార్కులు సాధించి దాతల సాయంతో ఎంబీబీఎస్లో చేరిన నిరుపేద విద్యార్థిని కరిష్మాకు.. మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం వైద్య విద్య కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారగా, దిక్కుతోచక సతమతమ�
మేడి విక్రమ్కుమార్ బాగా చదువుకొని తన కల నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఎంతో కష్టపడి చదివి తన కష్టానికి ఫలితం కోసం ఎదురుచూశాడు. నీట్లో ర్యాంకు రావడంతో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కానీ, ఆ కుటుంబానిది కూలి పను�