న్యాయమూర్తులు ఋషి, సన్యాసి మాదిరిగా జీవించాలని, గుర్రాల మాదిరిగా పని చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయ సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా సంయమనం పాటించాలని, సామాజిక మాధ్యమాల
కరువు కోరల్లో చిక్కుకొన్న ప్రజల కడుపు నింపేందుకు 723 వన్య ప్రాణులను వధించాలని నమీబియా సర్కారు నిర్ణయించింది. పరిమితికి ఉంచి ఉన్న వన్యప్రాణులను చంపడానికి నిర్ణయించినట్టు ఆ దేశ పర్యావరణ శాఖ సోమవారం తెలిపి
చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలోని ‘మౌంటెడ్ పోలీసు’ ఏర్పాటు కలగానే మిగిలిపోయేలా ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్లో అశ్వక దళం ఏర్పాటు చేయడంతోపాటు పోలీసులకు ఉపకరించేలా గుర్రాలను సంర�