ఆకాశం మబ్బులు పట్టినట్టే పడుతోంది.. ఆ వెనకే మెండుగా ఎండలు కాస్తున్నాయి.. 15 రోజుల క్రితం మురిపిచ్చిన వర్షాలు ముఖం చాటేశాయి. ఏరువాక ప్రారంభమై పది రోజులు గడిచినా చినుకుల సప్పుడే లేదు. 15 రోజుల క్రితం వానలు పట్ట�
సంగారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లో మొండిచేయి చూపిస్తున్నది. జిల్లా ఎంప�