2004లో అర్చకులు తెలంగాణ అర్చక ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ చేపట్టిన ప్రతి ఉద్యమానికి ఆ సంఘం తన మద్దతు తెలిపింది. ఒకానొక సందర్భంలో ఢిల్లీ వరకు మన గళాన్ని వినిపించడానికి రాష�
బోథ్ : ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులకు గౌరవ వేతనం పెంచినందుకు స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం బోథ్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం అన్ని వర్గాల ప్రజలతో �
ఎమ్మెల్సీ కవిత | స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల గౌరవ వేతనాన్ని 30% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు.