రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల కమిషనరేట్లు, డైరెక్టరేట్ల నుంచి హెచ్వోడీలను సచివాలయంలోని పోస్టుల్లోకి తీసుకొనేందుకు గతంలో ఉన్న 12.5% కోటాను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ కోటా అమలుకు గ్రీన్సిగ్నల్
ఆరోగ్య శాఖలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. వరుసగా అవినీతి ఆరోపణలు, మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఘటనలు వెలుగు చూస్తుండటంతో కిందిస్థాయి నుంచి పైవరకు మార్పులు చేయాలని ప్రభుత�