మియాపూర్ బస్సు బాడీ ఎదుట సర్వే నంబర్ 20,21ల్లో విలువైన హెచ్ఎండీఏకు సుమారు 2500 చదరపు స్థలం ఉంది. ఇందులో గుడిసెలను వేయించి, చిన్నపాటి వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ స్థలం మియాపూర్-బొల్లారం రహదారిని అ�
Miyapur | మియాపూర్ దీప్తిశ్రీనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. హెచ్ఎండీఏ భూమిలో వేలాది మంది గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసుల సహాయం వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు.
కబ్జా కోరల్లో చిక్కిన సుమారు రూ.500 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూములను హెచ్ఎండీఏ తిరిగి స్వాధీనం చేసుకున్నది. తప్పుడు సర్వే నంబర్లతో సర్కారు భూములకు ఎసరు పెట్టిన కబ్జారాయుళ్లపై ఉక్కుపాదం మోపింది. ఆక్�