తిరుమలలో ఈ నెల 3 నుంచి 5 వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సును నిర్వహించనున్నట్టు సంస్థ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. అక్కడ జరుగుతున్న సదస్సు ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించ
తిరుపతి : కల్యాణమస్తుతో పాటు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్య నిర్వాహక మండలి తీర్మానించింది. శ్రీవారి ట్రస్ట్ ద్వారా దేవాదాయశాఖ నేతృత్వంలో రాష్ట్రంలో 1,072 ఆలయ�