తన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ హిందీ వెర్షన్ సెన్సార్ కోసం బోర్డు సభ్యులు 6.5లక్షల లంచం తీసుకున్నారని హీరో విశాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత�
జైద్ ఖాన్, సోనాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘బనారస్'. ఈ చిత్రానికి జయ తీర్థ దర్శకత్వం వహిస్తున్నారు. తిలక రాజ్ బల్లాల్ నిర్మాత. వారణాసి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.