అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హతలేనివారికి ఉద్యోగాలొచ్చా యి. దీనిని గుర్తించిన అర్హత కలిగిన అభ్యర్థులు పోరాడారు. ఫలితంగా విచారణ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు డీఎస్సీ 2024లో స్కూల్ అసి
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం హిందీ దివస్ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రార్థనా గేయాలను హిందీలో ఆలపించారు. హిందీ టీచర్లు విద్యార్థులకు హిందీలో సందేశాలు ఇచ్చారు.
అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్లో ఇప్పుడు అల్లరి మూకలు హిందూ టీచర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. వారితో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులు రాజీనామాలు చేశారు. నిజానికి ఈ సంఖ్�