హిమాచల్ ప్రదేశ్లో సమోసాల చుట్టూ రాజకీయం తిరుగుతున్నది. గత నెల ముఖ్యమంత్రి సుఖు పాల్గొన్న ఓ కార్యక్రమంలో సమోసాలు పోవడం, దానిపై సీఐడీ విచారణ జరుపుతుండటంతో వివాదం మొదలైంది.
Himachal CM | గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 కొత్త ఏడాది నుంచి డీజిల్, పెట్రోల్ వాహనాలు కొనవద్దని ప్రభుత్వ అధిక�