Kasol tourists: కాసోల్లో చిక్కుకున్న రెండు వేల మంది టూరిస్టులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం తెలిపారు. సుమారు రెండు వేల టూరిస్టు వాహనాలను కూడా పంపించినట్లు చెప్పారు. మనాలీల
అటల్ టన్నెల్ వద్ద కొత్తగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తామని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. నాడు శంకుస్థాపన చేసిన సోనియా గాంధీ పేరును కొత్త శిలాఫలకంలో చేర్చుతామని వెల్లడించారు.