సంగారెడ్డి జిల్లా పాశమైలారం, పటాన్చెరులోని పారిశ్రామికవాడల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను హిల్ట్ పాలసీతో అప్పనంగా అమ్ముకునేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆర
కాంగ్రెస్ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ భూ కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురిస్తున్న కథనాలు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.