హైదరాబాద్లోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు ఏర్పాటైన హైపవర్ కమిటీ ఏం చేసిందో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియా ఆర్కేపీ సీహెచ్పీ నుంచి బొగ్గు రవాణాను మెరుగు పరిచేందుకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ( నలుగురు జీఎంలు) సభ్యుల బృందం గురువారం సీహెచ్పీని సందర్శిం