వడ్డీ వ్యా పారి అవతారమెత్తిన ఓ కానిస్టేబుల్ అమాయకుల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకొని అధిక వడ్డీ వసూలు చేస్తున్నాడు. చీటీల వ్యాపారం చేస్తూ, సకాలంలో డబ్బులు చెల్లించని వారి ఆస్తులను తన పేరిట రిజిస్ట్రేషన�
వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరఢా ఝళిపించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఏకకాలంలో దాడులు చేశారు. 30 మందిపై కేసు నమోదు చేయడంతోపాటు భారీగా నగదును సీజ్ చేశారు. జిల్లాలో నిబంధనలకు విరుద్�