రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో యాజమాన్యం విద్యార్థుల నుంచి నాలుగేండ్ల కోర్సుకు ఐదేండ్ల ఫీజు వసూలు చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మండిపడ్డారు.
జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు.