ఎర్ర బంగారానికి రికార్డు ధర పలుకుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. క్వింటాకు రూ. 21 వేలకు పైనే ధర ఉండడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. గతేడాది రూ. 18 వేల వరకు అమ్ముడు పోవడంతో మిరప వైపు మొగ్గు చూపారు. తామర పురుగ�
సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాలుకు రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. అయినప్పటికీ మిల్లర్లు, వ్యాపారులు పొటీపడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు పం�
అవును గుడ్డు ‘ఏడు’పిస్తున్నది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ పౌష్టికాహారం సామాన్యులకు అందకుండాపోతున్నది. దాణా ఖర్చులు పెరగడం, ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అవుతుండటం ఇలా వివిధ కారణాలతో గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి
వానకాలం సీజన్ సన్నవడ్లకు ఫుల్ గిరాకీ పెరిగింది. సాగు విస్తీర్ణం తగ్గడంతో విపరీతమైన డిమాండ్ ఉన్నది. దీంతో వ్యాపారులు, మిల్లర్లు నేరుగా రైతులతో మాట్లాడుకుని కల్లాల వద్దనే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నార�