న్యాయ రంగంలో వివాదాల పరిష్కారానికి లోక్అదాలత్, ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం, సర్దుబాటు వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయని, న్యాయరంగంలో అనేక ఆధునిక మార్పులు వస్తున్నాయని హైకోర్టు �
సమాజంలో నిరాదరణకు గురైన చిన్నారులకు విద్య, వసతి, రక్షణ, అనువైన వాతావరణం కల్పించి ప్రోత్సహించాలని హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా అన్నారు. శనివారం సైదాబాద్లోని రాష్ట్ర బాలల సంక్షేమం, సంస్కరణల శాఖ (జ�