గత కొంత కాలంగా వివిధ ప్రాంతాలలో నేరాలకు పాల్పడి పోలీసుల కండ్లు కప్పి తిరుగుతున్న పాత నేరస్తుడి కోసం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ప్రాంతాలలో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో దాడికి పాల్పడి 26 మంది ప్రాణాలు బలితీసుకున్న ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్లో తలదాచుకున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు అనుమానిస్తున్నాయి.
China Poverty | తమ దేశం పేదరికాన్ని జయించిందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2021లో గొప్పలు పోయారు. తమ దేశంలో పేద ప్రజలు ఎవరూ లేరని అన్నారు. అయితే ఆ దేశంలో వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. చాలా మంది ప్రజలు పేదరికంతో (China Poverty) బాధ