కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయం వెనుకభాగంలోని లింగాలకుంటలో గుర్తు తెలియని దుండగులు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు కన్పించాయి.
మెటల్ డికెక్టర్ సహాయంతో పలు చోట్ల గుప్త నిధుల తవ్వకాలు జరిపిన ఎనిమిది మంది సభ్యుల ముఠాను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి వెల్లడిం
మంత్రాలు, చేతబడులు చేస్తామని, ఇంకా గుప్త నిధులు వెలికి తీస్తామని నమ్మిస్తూ మోసం చేస్తున్న ముఠాను గోదావరిఖని వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఠాణా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోదావ�