హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ మాజీ చీఫ్ హసన్ నస్రల్లా అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. వేలాది మంది ఆయనకు తుది వీడ్కోలు పలికారు. బీరూట్లోని ఓ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్�
అధునాతన ఆయుధాలకు పేరొందిన ఇజ్రాయెల్ సరికొత్త రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. డ్రోన్ల దాడులు జరుగుతున్న వేళ లేజర్ లైట్తో డ్రోన్లను కూల్చగలిగే లైట్ బీమ్ లేజర్ ఇంటర్సెప్షన్ వ్యవస్థను తయారుచే�
పశ్చిమాసియా మరోసారి ప్రత్యక్ష యుద్ధపు సుడిగుండంలోకి జారుకుంటున్నది. ఓ పక్క ఇజ్రాయెల్, మరోపక్క ఇరాన్ కలబడుతుండటం ప్రపంచాన్ని కలవరపరుస్తున్నది. హిజ్బొల్లా అగ్రనేత నస్రల్లాను వైమానిక దాడిలో ఇజ్రాయెల్