నెల రోజుల నుంచి తిరిగినా యూరియా దొరకక మనస్తాపానికి గురైన ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మ�
కామారెడ్డి జిల్లాలో మరో రైతు ఆత్మహత్య కు ప్రయత్నించాడు. గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన కుర్ర చిన్న మల్లయ్య 30 ఏండ్లుగా ఫారెస్ట్ భూమిలో కబ్జాలో ఉంటున్నాడు.