నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం సోమవారం నిర్వహించిన రైతు మహోత్సవం ప్రారంభ వేడుకల్లో గందరగోళం చోటుచేసుకున్నది. మంత్రులు ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో పెనుప్రమాదం తప్పింది.
BS Yediyurappa:యడ్డీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్ చుట్టూ ప్లాస్టిక్ వ్యర్ధాలు గాలిలో లేచాయి. దీంతో పైలెట్ ఆ హెలికాప్టర్ను దూరం తీసుకెళ్లా