మూడు ఈశాన్య రాష్ర్టాల శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. మేఘాలయాలో సీఎం కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) అత్యధికంగా 26 స్థానాల్లో గెలిచి మెజారిటీకి కొద్దిదూరంల�
Hekani Jakhalu | నాగాలాండ్ రాష్ట్రంగా ఏర్పడి 60 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక మహిళ శాసనసభలో అడుగు పెట్టనున్నది. నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)కి చెందిన హెకానీ జఖాలు ( Hekani Jakhalu) ఈ ఘనత సాధించింది. దిమాపూ