ఓదెల అనే చిన్న గ్రామంలో 2002 కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తున్న సినిమా 'ఓదెల రైల్వే స్టేషన్' (Odela Railway Station ). ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
రామ్ కార్తీక్, హెబ్బాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తెలిసిన వాళ్లు’. విప్లవ్ కోనేటి దర్శకుడు. చిత్రీకరణ తుదిదశలో ఉంది. సోమవారం హీరో ఫస్ట్లుక్ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘
నేటి పోటీ యుగంలో ఏరంగంలోనైనా రాణించాలంటే కొత్తదనాన్ని నమ్ముకోవాల్సిందేనని చెబుతోంది యువనాయకి హెబా పటేల్. కెరీర్ ఆరంభంలో మంచి విజయాల్ని అందుకున్నప్పటికీ అనంతరం సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు జరగడం �