ఇది రాముడికి మహర్షి పలికిన సుప్రభాతం మాత్రమే కాదు. రామచంద్రుడి పేరుతో యావజ్జాతిని ఉద్దేశించి మహర్షి పలికిన చైతన్యగీతం అది. సుప్రభాతం పేరుతో ఆలయాల్లో నిత్యం వినిపించే ఆధ్యాత్మిక గానలహరి అది.
Kota Srinivasa Rao | పద్మశ్రీ అవార్డు గ్రహిత, విలక్షణ సీనియర్ సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు తెలుగు ప్రజల గుండెల్లో స్ధానం సంపదించుకోన్నారని సినీ నిర్మాత అంకతి భరత్ కుమార్ అన్నారు.
సంక్షేమ సారథి, పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. సొంతజాగా ఉండి ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సంకల్పించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇండ్ల నిర్మాణం కోస
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, గురువారం నాటి కేబినెట్ మీటింగ్లో మరిన్ని సాహోపేత మైన నిర్ణయాలు తీసుకున్నది. ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ‘గృహలక్ష్మి ప