ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో విపరీతమైన జాప్యం నెలకొంటుందనే విమర్శలు వస్తున్నాయి. వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండగా, కేవలం పదుల సంఖ్య లో మాత్రమే పరిష్కారానికి నోచుకుంటున్నాయనే ఆవేదన ఆర్జీదారుల నుం�
మనదేశంలో అత్యంత ప్రబలంగా ఉన్న వ్యాధుల్లో హృద్రోగాలు ముందువరుసలో ఉంటాయి. వీటి కారణంగా అన్ని వయోవర్గాల వారూ అకాల మరణాన్ని పొందుతుండటం బాధాకరం. అయితే హృద్రోగులే కాకుండా మామూలు మనుషులలోనూ గుండె రోగాలకు సం�