ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో గత నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్పై బదిలీవే�
అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కనీసం మూడు నెలలకు సరిపడ మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎక్కడా కొరత రానీయొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల రద్దీకి అనుగుణం�
అంబర్పేట డివిజన్ పరిధిలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం కానున్నది. ఇప్పటికే అంబర్పేట మున్సిపల్ కాలనీలో ప్రభుత్వ దవాఖాన విస్తృత వైద్య సేవలు అందిస్తుండగా దీనికి తోడు ఒకేసారి రెండు బస్తీ దవాఖానల