పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన పలువురు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతున్నారు. అన్ని అవయవాలు సరిగ్గానే ఉన్నా లేని వైకల్యాన్ని నటిస్తూ.. సర్కారు రాయితీలకు ఎసరు పెడుతున్నారు. బోగస్ వైకల్య ధ్రువీకరణ
పారిశుద్ధ్య కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరికి ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.6 వేలు ఈ అలవెన్స్ కింద అదనంగా చెల్లించేందుకు...