Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్కు మరో స్వర్ణం లభించింది. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో (women's singles quarterfinals) జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్, పర్ణీత్ కౌర్తో కూడిన జట్టు ఫైనల్లో చైనీస్ తైపీపై (Chinese Taipei) 230-280
ఆమె బ్రాంజ్ మెడల్ కోసం తలపడుతోంది. ఈ మ్యాచ్లో సింధు ప్రత్యర్థి చైనాకు చెందిన హి బింగ్జియావో. మరి ఆమెను సింధు ఓడించి కనీసం బ్రాంజ్ అయినా గెలుస్తుందా?