ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును కోరే అర్హత బీజేపీకి ఉన్నదో లేదో మంగళవారం తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసేలా తీర్పు వెలువరించాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ శ్రేణుల హింసాత్మక నిరసనలు, కేజ్రీవాల్ నివాసంపై దాడి ఘటనలపై ఢిల్లీ పోలీసుల స్పందనను ఢిల్లీ హైకోర్టు కోరింది.