డీఎస్పీ పార్థసారధి ఇంట్లో లభ్యమైన బుల్లెట్ల వ్యవహారంపై హయత్నగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీఎస్పీ తన ఇంట్లో వాటిని ఎందుకు దాచిపెట్టాడు అనే విషయంపై స్పష్టత రావాలంటే ఆయనే నోరు విప్పాల్సి �
చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 23 తులాల బంగారు నగలు, రూ. 2లక్షల నగదు, కారు, సెల్ఫోన్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.
పెద్దఅంబర్పేటలోని ఈదుల చెరువులో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈదుల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో చేపడుతున్న నిర్మాణాలను బుధవారం రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహకారం
ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ఇన్నోవా వాహనంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1.2 కోట్ల విలువైన 450 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లోని హయత్నగర్లో శనివారం చోటుచేసుకుంది. నిందితుల వద�