దేశానికి అన్నంపెట్టే రైతన్నపై ప్రధాని మోదీ కక్ష కట్టారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. మోదీ ఎనిమిదేండ్ల కాలంలో దేశానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
జార్జియా: విద్వేషానికి వ్యతిరేకంగా గళం వినిపించాలని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ పిలుపునిచ్చారు. మన మౌనం సమస్యను మరింత జఠిలం చేస్తుందని ఆయన అన్నారు. మూడు రోజుల క్రితం అట్లాంటాలో ఆసియా �