హర్యానాలోని నుహ్లో ఇటీవల చెలరేగిన హింసలో నిందితులుగా పేర్కొంటూ, అక్రమంగా ఇండ్లు నిర్మించారని ఆరోపిస్తూ కొంతమంది ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించింది.
బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సుమారు 8 నిమిషాలపాటు మాట్లాడారు. అయితే ఆయనకు కేటాయించిన ఐదు నిమిషాల సమయం ముగియడంతో అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు.
చండీగఢ్: బీజేపీ మంత్రి ఇంటి ముందు రైతులు బైఠాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీలకు పేదల భూములు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. హర్యానాలోని అంబాలలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర హోంమంత్రి అని�
చండీగఢ్: రాష్ట్రంలో అద్దెదారుల తనిఖీన బలోపేతం చేస్తామని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ గేట్ వద్ద ఖలిస్థాన్ జెండాలు ఉంచడం కలకలం రేపింది. దీనికి సంబంధి