Harvesting | అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోకుండా ఉండేందుకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మానకొండూరు డివిజన్ ఏడిఏ శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలో వరి పంటలను ఏవో రాజుల నాయుడుతో కలిసి బుధవారం పరిశీలించారు.
‘వానకాలం సీజన్ ముగిసింది.. యాసంగి మొదలైంది. వరిలో ఏ రకం వేద్దాం.. అని ఆలోచిస్తున్నారా..? ఎప్పుడు నారుపోయాలి..? జాగ్రతలేం పాటించాలి..? అని చింతిస్తున్నారా..? ఏ మాత్రం వద్దు.. మీ కోసం కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్�
వ్యవసాయంలో యాంత్రీకరణ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఆధునిక యంత్రాలు వస్తుండడంతో రైతులు ధీమాగా సాగుచేస్తున్నారు. కూలీల కొరత నుంచి యంత్రాలతో బయటపడుతున్నారు. మండలంలో ఇటీవల చెరుకు సాగు పెరిగింది. నీటి �
వరి కోతలు ముమ్మరమయ్యాయి. ఏ పొలం చూసినా హార్వెస్టర్తో పంట కోస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక వడ్లను అక్కడే కాంటా పెట్టి ట్రాక్టర్లోనో, లారీలోనో లోడ్ చేసి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు