సరోగసీ, డ్రగ్ మాఫియా నేపథ్యంతో సమంత ప్రధాన పాత్రలో ‘యశోద’ అనే చిత్రాన్ని రూపొందించారు దర్శకద్వయం హరి, హరీష్. ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ద�
సినిమాకు హంగులు మాత్రమే సరిపోయే రోజులివి కాదని, మంచి కథలకే ప్రేక్షకాదరణ దక్కుతున్నదని, ఈ విషయంలో నిర్మాతలకు భయం పట్టుకుందని అంటున్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్
కిట్టీ పార్టీల పేరుతో శిల్పా చౌదరి చాలా మందిని మోసం చేసింది. పార్టీల్లో పరిచయమైన వారి నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసి, ఆ తర్వాత కనిపించకుండా మకాం మార్చేసింది. ఆమె చేతిలో మోసపోయిన వారి పేర్�