గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులోపు 50,595 మంది రైతులకు పోడుపట్టాలు అందిస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారా
ఒక్కసారి మనిషి కిడ్నీలు ఫెయిల్ అయితే బాధితులు జీవితకాలం డయాలసిస్ చేయించుకోవాల్సిందే. తీవ్రతను బట్టి వారానికి ఒకసారి, రెండు సార్లు లేదా మూడుసార్లు రక్తాన్ని శుద్ధి చేయాల్సిందే. ఇదంతా ఖర్చుతో కూడుకున్